-
వీక్షకులు
- 55,289 hits
-
ఉసుల గూడు (బ్లాగ్) గువ్వలు (పోస్ట్)
ఖజానాలు
- జూన్ 2012 (5)
- మే 2012 (60)
- ఏప్రియల్ 2012 (50)
- మార్చి 2012 (61)
- ఫిబ్రవరి 2012 (93)
- జనవరి 2012 (85)
- డిసెంబరు 2011 (68)
- నవంబరు 2011 (77)
- అక్టోబర్ 2011 (51)
- సెప్టెంబరు 2011 (15)
- ఆగష్టు 2011 (26)
- జులై 2011 (45)
- జూన్ 2011 (68)
- మే 2011 (55)
- ఏప్రియల్ 2011 (37)
- మార్చి 2011 (37)
- ఫిబ్రవరి 2011 (15)
- జనవరి 2011 (2)
ఉసూల గూటి అరలు
- అనువాదాలు (18)
- అమెరికా లో (17)
- అవర్గీకృతం (2)
- ఆరోగ్యం (2)
- ఊసుల్లో ఉయ్యూరు (32)
- కవితలు (27)
- నేను చూసినవ ప్రదేశాలు (40)
- శ్రీ శైలం (6)
- మహానుభావులు (90)
- ముళ్ళపూడి & బాపు (15)
- రచనలు (251)
- రాజకీయం (8)
- రేడియో లో (17)
- వార్తా పత్రికలో (54)
- సభలు సమావేశాలు (78)
- సమయం – సందర్భం (90)
- సరసభారతి ఉయ్యూరు (39)
- సేకరణలు (86)
- English (5)
Category Archives: మహానుభావులు
సిద్ధ యోగి పుంగవులు –2
సిద్ధ యోగి పుంగవులు –2 అవధూత దొంతులమ్మ ఏరుల పుట్టుక ,యోగుల పుట్టుక ఎవరికి తెలియదని సామెత .ఆమెనర్మదా నదీ తీరాన ఉండే బంజారా మహిళా .ఎలా వచ్చిందో కృష్ణా జిల్లా మచిలీ పట్నం చేరింది అరవై ఏళ్ళ వయసు తో .ఆమె నెత్తి మీద నీళ్ళ కుండల్ని దొంతరలు గా పెట్టు కొని మోస్తుండేది .అందుకని ఆమె … Continue reading
సిద్ధ యోగి పుంగవులు –1
సిద్ధ యోగి పుంగవులు –1 ఖండ యోగి – మస్తాన్ వలి ‘’సిద్ధ యోగి పుంగవులు ‘’అనే శీర్షిక ను ప్రారంభిస్తున్నాను .ఇందులో ఎందరో మహాను భావులున్నారు .వారిని గురించి సంక్షిప్తం గా తెలియ జేయట మే నా ఉద్దేశ్యం .ముందుగా మస్తాన్ వలీ గారిని గురించి తెలియ జేస్తాను . దీనికి ఆధారం … Continue reading
నన్నయ్య నుండి నంది మల్లయ్య వరకు నినదించిన నవ్య ధోరణులు –6(చివరి భాగం )
నన్నయ్య నుండి నంది మల్లయ్య వరకు నినదించిన నవ్య ధోరణులు –6(చివరి భాగం ) కదిరీ పతి –ఆయ్యల రాజు నారాయణా మాత్యుడు కధా కావ్యాల పరంపర లో ‘’శుక సప్తతి ‘’,’’హంస విం శతి ‘’వచ్చాయి .మొదటి దాన్ని పాల నేరి కదిరీ పతి ,రెండో దాన్ని అయ్యల రాజు నారాయణా మాత్యుడు రాశారు ‘’.రంకును’’ … Continue reading
నల్ల వజ్రం –నిక్కి గివాని
నల్ల వజ్రం –నిక్కి గివాని అమెరికా లో పౌర హక్కుల కాలం లో ( అరవయ్యవ దశకం) లో వచ్చిన నల్ల జాతి అంటే ఆఫ్రో అమెరికన్ రచయితల్లో నిక్కి గివాని అందర్ని ఆకర్షించి న మంచి మహిళా రచయిత .ఉన్నదున్నట్లుగా మాట్లాడటం ,స్వీయ వ్యక్తిత్వం తో ఆఫ్రికన్ అమెరికన్ యువ తరాన్ని ప్రభావితం చేసి ఉత్తేజ … Continue reading
నన్నయ నుండి నంది మల్లయ్య వరకు నిన దించిన నవ్య ధోరణులు –5
నన్నయ నుండి నంది మల్లయ్య వరకు నిన దించిన నవ్య ధోరణులు –5 పోతనా మాత్యుడు తెలుగు భారతం సంస్కృత భారతం కంటే పరిమాణం లో చిన్న దైనదే .పోతన భాగవతం మాత్రం వ్యాస భాగ వానుని భాగవతం కంటే పెద్దది అవటం కొత్త విషయం .దీనికి కారణం భక్తీ కధ వస్తే పోతన … Continue reading
నన్నయ్య నుండి నంది మల్లయ్య వరకు నినదించిన నవ్య ధోరణులు –4
నన్నయ్య నుండి నంది మల్లయ్య వరకు నినదించిన నవ్య ధోరణులు –4 గోన బుద్దా రెడ్డి తెలుగు లో ద్విపద రామాయణాన్ని గోన బుద్దా రెడ్డి రాశాడు ..తండ్రి పేరు విథల రాజు .అది పాండు రంగని పేరు .ఆ పేరు లోని ”రంగ”పదం తో ”రంగ నాద రామాయణం ”గా ప్రసిద్ధి .చెందింది అని అందరు అంటున్న విషయం .పాటలుగా పాడు కోవ టానికి వీలుండటం తో ,సామాన్య జనానికి అందు బాటైంది .వాల్మీకి రామాయణం లో లేని కధలను ఇందు లో చొప్పించాడు .ఆధ్యాత్మ రామాయణం కధలను చేర్చాడు .అహల్య శిల అవటం , ,లక్ష్మణుడి నిద్ర ను భార్య ఊర్మిళ తీసు కోవటం ,,మంధర కాలును శ్రీ రాముడు చిన్న తనం లో విరగ గొట్టి నందుకే ఆమెకు రాముని పై పగ కలగటం ,సీతాపహరణ సమయం లో లక్ష్మణుడు లక్ష్మణ రేఖ గీయటం ,వంటి సన్ని వేశాలన్నీ అవాల్మీకాలే .అలాగే రావణుడి పాతాళ హోమం ,,సేతు బంధనం లో ఉడత సాయం ,ఆయన సృష్టించినవే .అయితే అవన్నీ జనామోదాన్ని పొందటం విశేషం .వాల్మీకం లో శ్రీ రాముడు అవతార పురుషుడు అయితే ,రంగనాధం లో సాక్షాతూ శ్రీ మహా విష్ణువు గా నే భావించి రచించాడు .రావణాసురున్ని కూడా ఉదాత్తం గా చిత్రించి ,ప్రతి నాయకుని సామర్ధ్యాన్ని బాగా పెంచాడు .అప్పుడే నాయకుని సామర్ధ్యం కు విలువ హెచ్చు తుంది అని అని చూపెకొత్త చూపు ఇందులో కన్పిస్తుంది .పునరుక్తి గా కొన్ని పదాలు వాడి ,విషయ ప్రాధాన్యాన్ని పెంచటం మరో విశేషం .పాత పడి పోయిన మాటల మూట లన్నీ వది లించేశాడు .కొత్త మాటలకు అభిషేకం చేశాడు .నవ్యత కు ప్రాదాన్యమిచ్చాడు .ప్రసన్న దారాళ శైలి లో ఉండటం తో ద్విపద కావ్యాల్లో శిఖరాయ మానం అయింది ”రంగనాధం ”.జాను తెనుగు వైభవం తో పండిత ,పామర రంజక మైంది . … Continue reading
నన్నయ్య నుండి నంది మల్లన్న వరకు నినదించిన నవ్య దోరణలు – 3
నన్నయ్య నుండి నంది మల్లన్న వరకు నినదించిన నవ్య దోరణలు – 3 నన్నే చోడుడు నన్నే చోడుడు శివ కవుల సరసన చేరిన వాదు నన్నే చోడ కవి రాజు మార్గ కవి గా ప్రసిద్ధుడు .జాను తెలుగు కు ప్రాచుర్యం తెచ్చాడు .అతని ‘’కుమార సంభవం ‘’వరసతీ’ . కావ్యాన్ని ‘’వరసతి ‘’గా పోల్చిన మొదటి … Continue reading
నన్నయ్య నుండి నంది మల్లయ్య వరకు నిన దించిన నవ్య ధోరణులు –2
నన్నయ్య నుండి నంది మల్లయ్య వరకు నిన దించిన నవ్య ధోరణులు –2 దేశి కవిత్వం నన్నే చోడ మహా రాజు వాల్మీకి ,వ్యాసులను పురాణ కవి సంఘం గా ,కాళిదాసాదు లను మార్గ కవి పరం గా ,దేశి కవిత్వాన్ని రాసిన వారని దేశి కవులుగా పేర్కొన్నాడు .ఆయా ప్రాంతాలకు చెందినది దేశీ .వ్యవహార భాషా … Continue reading
నన్నయ్య నుండి నంది మల్లయ్య వరకు నినదించిన నవ్య ధోరణులు —1
నన్నయ్య నుండి నంది మల్లయ్య వరకు నినదించిన నవ్య ధోరణులు —1 ఎన్ని విమర్శలు వ్యాప్తి లో ఉన్నా ,ఇంకా నన్నయ్యే మనకు ఆది కవి అంటున్నాం .గాసట బీసట గా ఉన్న తెలుగును సంస్కరించి ,,ఒక మధ్యే మార్గం లో నడిపించి ,భారతాన్ద్రీకరణం చేశాడు .అనుసృజనకు మార్గాన్ని చూపించిన మొట్ట మొదటి వాడు అయాడు .భారతాన్ని పునర్నిర్మిచాడు .వివిధ కోణాల్లో … Continue reading
రాలిన కధా గంధం గంధం వెంకా స్వామి శర్మ
రాలిన కధా గంధం కొన్ని పరిచయాలు మధురం గా ఉంటాయి .పరిమళ భరితం గా ఉంటాయి .ఆ మనిషి వెళ్లి పోయినా ఆ పరీమళాలు మనల్ని వెంటాడుతూనే ఉంటాయి .అలాంటి అరుదైన సుపరిచయం శ్రీ గంధం వెనకా స్వామి శర్మ గారితో కలగటం నా అదృష్టం గా భావిస్తాను .సరీగ్గా పదేళ్ళ క్రితం … Continue reading